ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు
ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.