ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 365కి చేరుకున్నాయి. ఏపీలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 10మంది డిశ్చార్జ్ అవగా.. వివిధ ఆస్పత్రుల్లో 349మందికి చికిత్స జరుగుతోంది.

ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు