నేడు కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష

కోవిడ్ 19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకున్నారు.