రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ట్రంప్‌

రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్‌ ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌, ఆయన భార్య సవితా కోవింద్‌, ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. రెండో పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.