ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌

తెలంగాణ సిఎం కెసిఆర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలు చేయనున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.