తెలంగాణ సిఎం కెసిఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన కెసిఆర్కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరీక్షలు చేయనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.