కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్
కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభినందనలు తెలిపారు. ‘ఢిల్లీ ఎన్నికలు-2020లో ఘనవిజయ సాధించిన ఆప్‌కు, అరవింద్ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు. రాబోయే ఐదేళ్లలో మరింత విజయవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని జగన్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.