నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష
నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

నేడు ఆక్వారంగంపై జగన్ సమీక్ష

ఏపీలో రొయ్య రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చేపలు, రొయ్యల కొనుగోళ్ల నిలిపివేయడంతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరులో 11 ప్రాసెసింగ్‌ యూనిట్లు నిలిపివేతకు గురయ్యాయి. నేడు ఆక్వా రంగంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు.