Monthly Archives: February 2020

సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు.

Read More »

టీఆర్‌ఎస్‌ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి

 అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మిషన్‌ కాకతీయ.. మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ఎప్పుడు నింపుతారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్‌ పేదలకు భూములు పంచితే.. టీఆర్‌ఎస్‌ భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి అన్నారు.

Read More »

చంద్రబాబు పై ఫైర్ అయిన శిల్ప రవిచంద్రకిషోర్‌ రెడ్డి

చంద్రబాబు పై ఫైర్ అయిన శిల్ప రవిచంద్రకిషోర్‌ రెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికి కోసం ప్రజా చైతన్య యాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. అందుకే విశాఖలో ఆయనను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. కర్నూలు జ్యూడిషియల్‌ క్యాపిటల్‌కు మద్దతు ఇవ్వకపోతే కర్నూలులో కూడా చంద్రబాబుకు విశాఖ గతే పడుతుందన్నారు. కర్నూలును రాజధానిగా స్వాగతించిన తర్వాతే చంద్రబాబు రాయలసీమలో అడ్డుగుపెట్టాలని శిల్ప రవిచంద్ర కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు.

Read More »

నేడు, రేపు అరకు ఉత్సవ్

అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో అరకు ఉత్సవ్-2020 కు పర్యటకశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు జరుగున్న అరకు ఉత్సవ్‌లో క్రీడా పోటీలు, ఫుడ్‌ కోర్ట్‌లు, వివిధ రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవ్‌లో గిరిజన సంప్రదాయ నృత్యాలతో పాటు సినీ సంగీత విభావరి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Read More »

రజినీకాంత్ పై దర్శకుడి షాకింగ్ వ్యాఖ్యలు

రజినీకాంత్ పై దర్శకుడి షాకింగ్ వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కలలు కన్నారు. ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు కానీ ఆయన పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్తే.. ప్రత్యర్ధి పార్టీలు కుళ్లుకోవడం, కామెంట్స్ చేయడం చూసే ఉంటాం. కానీ ఓ సినీ దర్శకుడే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. సుందర రాజన్. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత 72వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ ఈవెంట్‌కు ...

Read More »

నేడు కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

నేడు కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరగనుంది. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రైతు, వ్యవసాయ సంబంధిత అంశాలు, బడ్జెట్‌ సమావేశాలపై చర్చించనున్నారు.

Read More »

సీఎంతో నాకు ప్రాణహాని ఉంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

సీఎంతో నాకు ప్రాణహాని ఉంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం తనకు 2+2 భద్రత కల్పిస్తున్నారని దాన్ని 4+4కు మార్చడంతో పాటు ఎస్కార్ట్ సదుపాయం కూడా కల్పించాలని రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. దానికి బలమైన కారణాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మై హోం రామేశ్వరరావును కూడా జత చేస్తూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Read More »

ఢిల్లీ హింస: 42కి చేరిన మృతులు.. 630 మంది అరెస్ట్

ఢిల్లీ హింస 42కి చేరిన మృతులు.. 630 మంది అరెస్ట్

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. అల్లర్లో తీవ్రంగా గాయపడి గురు తేజ్‌బహదూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారిలో మరో నలుగురు శుక్రవారం మృతిచెందారు. మరోవైపు, పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. శుక్రవారం పది గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. ముస్లింల ప్రార్థనలు కూడా ప్రశాంతంగా సాగాయి. పోలీసులు, పారా మిలటరీ దళాలు పరిస్థితి నిశితంగా గమనిస్తున్నాయి. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఆప్ కౌన్సెలర్ తాహీర్ హుస్సేన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ స్విచాఫ్ చేసిన ...

Read More »

ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

ప్రతి ఏటా పెరిగే స్పటిక శివలింగం ఎక్కడ ఉందో తెలుసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అరుదైన శివాలయాలు ఉన్నాయి. జ్యోతిర్లింగం, పంచారామాలతో పాటు మహాశివునికి సంబంధించిన మరెన్నో చారిత్రక దేవాలయాలను ఇక్కడ చూడవచ్చు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహాశివుని మహిమలకు ఇవి తార్కాణాలుగా నిలుస్తుంటాయి. అలాంటి దేవాలయాల్లో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటి. విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. అంతేకాదు స్వయంభువుగా వెలసిన ఈ లింగం ప్రతి ఏటా ...

Read More »

పోలవరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష

పోలవరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వీక్షించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌.. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడంపై అధికారులు, ఇంజనీర్లకు మార్గనిర్దేశనం చేశారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో నిశితంగా మాట్లాడారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ...

Read More »