Monthly Archives: April 2020

గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. పచ్చిగానే తీసుకోవాలా..

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలో మన శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఎందుకంటే గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మెదడు ఆరోగ్యానికి గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ...

Read More »

పంజాగుట్ట షిర్డీ సాయి ప్రేమ సమాజ్ మందిర్ విశేషాలు….!

షిర్డీ సాయి బాబా వారు భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ అన్ని మతాలు, కులాలు, జాతులు మరియు తెగల నుండి భక్తులను ఆకర్షించేవారు. బాబా దగ్గర శ్రద్ధ, సబూరి లతో స్మరిస్తే భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం బాబా మందిరం. ఆయన భజనలు, కీర్తనలు శరీరానికి కావలసిన మనస్సు, ఆత్మ శాంతి, ప్రశాంతత ను చేకూరుస్తుంది. అటువంటి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటైన పంజాగుట్ట లోని దేవాలయం. హైదరాబాద్ లోని పంజగుట్ట లోని ద్వారకా పురి ...

Read More »

ఇలా చేస్తే బయటి శబ్ధాలు ఇంట్లో వినిపించకుండా ఉంటాయి..

హాయిగా నిద్రపోవటం అన్నది నిజంగా ఓ గొప్ప వరం. పగలంతా తీరిక లేకుండా పనిచేస్తున్న అవయవాలు చక్కటి నిద్రలో సేదతీరకపోతే మరుసటి రోజు ఉదయానికి శరీరానికి శక్తీ లభించదు. పసిబిడ్డలు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే వస్త్తుంది. నిద్రపోతేనే చక్కగా ఎదుగుతారని అంటారు. నిద్రకి అంత శక్తీ ఉంది. ఆరోగ్యాన్ని ఇచ్చే నిద్ర పట్టకపోతే అన్నీ అనారోగ్యాలే. ఏ వయసు వారైనా హాయిగా నిద్రపోలేక పోతే ఆ నిద్రలేమి వల్ల తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి కుంగుబాటుకు గురవుతారు. ఒక అధ్యయనం ప్రకారం ...

Read More »

కర్నూలు ఘటనపై సీఎం జగన్ సీరియస్.. కమిషనర్‌పై వేటు

కరోనా నివారణ, లాక్‌డౌన్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్న ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది చాలా దారుణమని.. కరోనా ఎవరికైనా సోకొచ్చని.. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చని వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని.. వారిపై సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలతో తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు జగన్. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు ...

Read More »

రిషి, ఇర్ఫాన్‌ల మృతిపై బాలకృష్ణ రియాక్షన్

వరుసగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ఒక్క రోజు తేడాలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, ఆ మరుసటి రోజే అనగా నేడు (ఏప్రిల్ 30) మరో విలక్షణ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు. ఈ నమ్మలేని విషయాలపై రియాక్ట్ అవుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు. ...

Read More »

నేను కూడా ఖైదీనే..కేటీఆర్ ఆసక్తికర వాఖ్యలు…?

ఇటీవల బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా విస్తరిస్తున్నటువంటు మహమ్మారి కరోనా వైరస్ కారణంగా తెరాస పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే జరిగాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆనాటి ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ‘ఖైదీ గుర్తింపు కార్డు’ చిత్రాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టుచేశారు.

Read More »

కేసీఆర్ పై సంచలన వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పలు సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఒక వైపు రాష్ట్రం అంతా కూడా మహమ్మారి కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం కనకవర్షం లో మునిగి తేలుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ తమ కుటుంబ సభ్యులకే అధికారాలు, వ్యాపారాలు అప్పగిస్తున్నారని, పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్‌గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్‌కి ...

Read More »

నిర్మాతగా మహేష్ బాబు, హీరోగా రామ్ చరణ్

మాంచి సక్సెస్ మీద ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి…. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన మహర్షి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో మనందరికీ తెలిసిందే. అయితే వంశీ పైడిపల్లి మేకింగ్ నచ్చిన మహేష్ బాబు ఆయనతో మరొక సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రం తెరకెక్కలేదు. దీంతో దర్శకుడు పరశురామ్ వైపు మొగ్గు చూపించాడు మహేష్ బాబు. కానీ వంశీ పైడిపల్లి తన కోసం సిద్ధం చేసిన కథను కూడా తెరకెక్కించడానికి ...

Read More »

జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా కట్టడికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని సమర్థించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. న్యూస్ ఛానల్ డిబేట్‌లో ఏపీలో పరిస్థితుల.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలో టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. ప్రజల్లో ఇమ్యునిటి పవర్ పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి అభిప్రాయపడ్డారు. కరోనా కూడా జ్వరం వంటిదే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్ష్మీనారాయణ.

Read More »

మే 4 న ఎపి లో కేంద్ర బృందం పర్యటన

మే 4 న ఎపి లో కేంద్ర బృందం పర్యటన

మే 4వ తేదీన ఎపి రాష్ట్రంలో కేంద్ర బఅందం పర్యటించనుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి,లాక్‌ డౌన్‌ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, కరోనా రోగులకు అందే వైద్యం పై కేంద్ర బృందం సమీక్ష చేపట్టనుంది. రెడ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌, ఆరంజ్‌ జోన్లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సమీక్ష చేయనుంది.

Read More »