Monthly Archives: October 2020

టెక్నాలజీ వినియోగంలో ఎపి పోలీస్‌ శాఖ నెంబర్‌ వన్‌.. 48 అవార్డులు కైవసం!

టెక్నాలజీ వినియోగంలో ఎపి పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో అత్యధికంగా 48 అవార్డులను దక్కించుకొని తొలి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీస్‌ శాఖలలో టెక్నాలజీ వినియోగంలపై స్కొచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో మొత్తం 84 జాతీయ అవార్డులను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ 48, కేరళ 9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ 4, తెలంగాణ, తమిళనాడు చెరో ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఎపి పోలీస్‌ శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. టెక్నాలజీ ...

Read More »

గోన గన్నారెడ్డిగా రాబోతున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో నటించి మెప్పిస్తారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ కూడా పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా ఉంటుందని పేరు. కాగా ఇంతకముందు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటించి అందరి మన్ననలు పొందారు. తాజాగా మరో చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా ఆయన తెరపై కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డిగా అల్లుఅర్జున్‌ నటించారు. మరి బాలకృష్ణ నటించబోయే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? దర్శకుడెవరు అన్నది త్వరలో తెలుస్తుంది. ఇప్పటికే ...

Read More »

బేబీ బంప్‌తోనే షూటింగ్‌కు హాజరైన కరీనా!

మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకు హీరోయిన్లు కూడా అతీతమేం కాదు. కొంతమంది హీరోయిన్లు అయితే ఏకంగా పిల్లలు పుట్టిన తర్వాత.. పిల్లలతో కలిసి దిగిన ఫొటోలతో సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా తెలుగులో పేరొందిన స్నేహనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలే కరోనా కాలం.. ఈ సమయంలో గర్భవతిగా ఉన్నప్పుడు బయటకు రావడం.. అంత శ్రేయస్కరం కాదు. అయితే దీనికి పూర్తిభిన్నంగా కరీనాకపూర్‌ వ్యవహరిస్తున్నారు. తాజాగా బేబీబంప్‌తోనే అక్క కరిష్మా కపూర్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొంది. అది కూడా ఓ ...

Read More »

ఆరోగ్య సేతు యాప్‌ రూపకర్తలు ఎవరు..!!

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు, బాధితుల ట్రేసింగ్‌కు ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ యాప్‌ మిమ్మల్ని కరోనా బారిన పడకుండా హెచ్చరిస్తుంది. ఇది ప్రభుత్వ యాప్‌’ అంటూ… గత కొన్ని నెలలుగా ఫోన్‌లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ యాప్‌ను ఎవరు రూపొందించారనే సందేహం కలగడం సహజమే. అయితే ఈ ఆరోగ్యసేతు యాప్‌ను ఎవరు రూపొందించారో తెలియదని ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. ఆర్‌టిఐ సమాచార హక్కు కింద అడిగిన పశ్నకు ప్రభుత్వం ఈ సమాధాన మిచ్చింది. కాగా, ఈ యాప్‌ను ఇప్పటికే పది ...

Read More »

రాజశేఖర్‌కు ప్లాస్మా చికిత్స

కరోనా సోకిన సినీనటుడు రాజశేఖర్‌ సిటీన్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్‌ యాజమాన్యం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది. ఆయనకు ప్లాస్మా థెరపీ చేసినట్లు వైద్యులు రత్నకిషోర్‌ తెలిపారు. వెంటిలేషన్‌పైనే చికిత్స కొనసాగుతుందని, అంతకుముందు కంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పారు. అలాగే సైటోసార్బ్‌ పరికరం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజశేఖర్‌ భార్య జీవిత, పిల్లలు శివాత్మిక, శివాని కూడా కరోనాబారిన పడగా.. ...

Read More »

ఫేస్‌బుక్‌కు అంఖిదాస్‌ రాజీనామా..

ఫేస్‌బుక్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ అంఖిదాస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలపై పక్షపాతంగా వ్యవహరించారన్న వివాదాల్లో ప్రముఖంగా ఆమె పేరు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె తన పదవికి రాజీనామా చేశారని రాయిటర్స్‌ మంగళవారం పేర్కొంది. సమాచార గోప్యతకు సంబంధించిన అంశంపై ఫేస్‌బుక్‌ సంస్థతో పాటు ఆమె ఇటీవల పార్లమెంటరీ ప్లానింగ్‌ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా విచారించినట్లు మీడియా వెల్లడించింది. ఈ సమయంలో ఆమె పార్లమెంట్‌ ప్యానెల్‌ నుండి ప్రధానంగా రెండు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ...

Read More »

చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్‌..!

 మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న తదుపరి చిత్రంలో కీర్తి సురేష్‌ ఖరారయ్యారని తెలుస్తోంది. తమిళ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘వేదాళం’కు ఇది రీమేక్‌. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి నటించనున్నారు. ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిస్టర్‌ రోల్‌ కీలకమైనది కావడంతో తొలి నుండి బడా హీరోయిన్‌ను తీసుకోవాలని మొగ్గు చూపింది చిత్రయూనిట్‌. ఒక దశలో సాయి పల్లవి.. ఇతర నటీమణుల పేర్లు కూడా వినిపించాయి. అయితే చిరంజీవే కీర్తి పేరును సూచించారని సమాచారం. ఈ చిత్రాన్ని అనిల్‌ ...

Read More »

దేవరగట్టులో కర్రల యుద్ధం రద్దు..

కరోనా నేపథ్యంలో.. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో నేడు నిర్వహించే కర్రల యుద్ధాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కానీ కర్రల యుద్ధాన్ని నిర్వహిస్తామని అక్కడి యువకులు చెబుతున్నారు. ఈరోజు అర్థరాత్రి మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. కర్రల యుద్ధాన్ని అధికారులు రద్దు చేయడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. బయటి వ్యక్తులను దేవరగట్టుకు అనుమతించడంలేదు. పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతినిచ్చారు. దేవరగట్టు పరిసర గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు ...

Read More »

శ్రీకళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో ”ఆడాళ్ళు మీకు జోహర్లు” చిత్ర యూనిట్‌ సందడి

‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, కీరవాణి స్క్రిఫ్ట్‌ని చిత్ర యూనిట్‌కు అందించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి క్లాప్‌ కొట్టి శ్రీసింహా రెండో చిత్రాన్ని ప్రారంభించారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్‌ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహా సరసన చిత్రా ...

Read More »

కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో సినిమా.. రాజమౌళి క్లాప్‌

‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, కీరవాణి స్క్రిఫ్ట్‌ని చిత్ర యూనిట్‌కు అందించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి క్లాప్‌ కొట్టి శ్రీసింహా రెండో చిత్రాన్ని ప్రారంభించారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్‌ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహా సరసన చిత్రా ...

Read More »