అఫ్గనిస్తాన్లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అఫ్గనిస్తాన్పై తాలిబన్లు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు అమ్రుల్లా సలేహ్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read More »Monthly Archives: August 2021
‘హరిహర వీరమల్లు’ లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్
వర్స్టార్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా, మరొకరు జాక్వలైన్ ఫెర్నాండెజ్. మంగళవారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో నిధి అగర్వాల్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టుతో నగలు ధరించి నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొఘల్ కాలం, కుతుబ్ షాహీ బ్యాక్డ్రాప్లో సినిమా తెరకెక్కుతోంది.
Read More »దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం
దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరాలని తాలిబన్ మంగళవారం ప్రకటించింది. ”దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం.. మీ కార్యక్రమాలను పూర్తి భరోసాతో, విశ్వాసంతో తిరిగి ప్రారంభించండి” అని ఒక ప్రకటనలో పేర్కొంది. తాలిబన్ల నుండి ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే కాబూల్ విమానాశ్రయంలో ఒక పౌరుడిపై కాల్పులు జరిపిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అన్ని సరిహద్దులను మూసివేయడంతో దేశం నుండి పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న ఒక ...
Read More »ప్రముఖ సినీనటుడు ఆనందకణ్ణన్ కన్నుమూత
కోలీవుడ్ ప్రముఖ యాంకర్, సినీనటుడు ఆనందకణ్ణన్ (48) క్యాన్సర్తో కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతూనే ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్టు 16 న ఆనంద మృతి చెందినట్లు తెలుస్తోంది. యూత్ ఐకాన్గా పేరున్న ఆనంద మృతి విషయం తెలిసి కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. సింగపూర్-తమిళియన్ అయిన ఆనంద.. క్రియేటర్గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియెన్స్ను అలరించారు. ఏకేటీ థియేటర్స్ను ఏర్పాటుచేసి.. వర్క్షాప్స్తో ...
Read More »పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించిన జగన్
తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా.. సిఎం జగన్ సోమవారం ఉదయం పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్ను భుజాన వేసుకొని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. హైస్కూల్ తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తయిన ...
Read More »మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్
సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంట. అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?” అంటే ప్రశ్నార్థంతో పెట్టడం ఆసక్తికరంగా మారింది. ...
Read More »జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్
ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శననను సీఎం తిలకించారు.
Read More »ఎర్రకోటపై జాతీయ జెండా ను ఎగురవేసిన నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో 8వసారి ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు.
Read More »భీమవరంలోజగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. సిఎం పర్యటన వేళ.. భీమవరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సిఎం జగన్ హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రి శ్రీరంగనాథ రాజు, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఎంపి కె.శ్రీధర్, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, ప్రసాదరాజు, అబ్బయ్య చౌదరి, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.
Read More »మా మద్దతు మంచు విష్ణుకే..!
తెలుగు సినీ ఇండిస్టీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. సాధారణ ఎన్నికలను తలపించే వాతావరణం నెలకొంది. మా అధ్యక్ష పదవికి పోటీచేయనున్న పలువురి వైపు ఇప్పటికే పలు గ్రూపులుగా విడిపోయిన నటులు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే నటి, మా అధ్యక్ష పోటీలో నిలబడుతున్న హేమ ప్రస్తుత అసోషియేషన్ కార్యవర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన పలువురు నటులు ఆమెపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజును కోరారు. తాజాగా దీనిపై మా వ్యవస్థాపక ...
Read More »