Author Archives: News

ప్రొద్దుటూరులో జగన్‌ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ – సజ్జల

సజ్జల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు సజ్జల. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ దగ్గర జగన్‌ నివాళి అర్పిస్తారని చెప్పారు. ప్రొద్దుటూరులో జగన్‌ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు సజ్జల. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌ బస్సు యాత్ర చేస్తారన్నారు సజ్జల.27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ఉంటుందని… 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ చెప్పారు. ...

Read More »

బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య తర్వాత తెలుగులో ఈ అందాల తారకు ఆఫర్స్ తగ్గిపోయాయి. అయితే ఆ తర్వాత గుంటూరు కారం నుంచి కూడా తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా పూజాకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండకపోవడంతో ...

Read More »

తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..!

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పాటు తమిళి సై చూసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ప్రెసిడెంట్ రాధాకృష్ణన్‌కే అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. ...

Read More »

రాజమౌళి సినిమాలో హృతిక్ రోషన్..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క ఆడియన్ తన సినిమాను చూసి కాలర్ ఎగరేసుకుని మరి బయటికి రావాలి. సీన్స్‌ను డిజైన్ చేయడం ఆయన కోసం ఎన్ని ఏళ్లు అయిన సరే కష్టపడతాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఇక అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ మూవీ కోసం రాజమౌళి అని పక్కాగా ...

Read More »

అండ్ టెలివిజన్ కౌన్సిల్ ఆద్వర్యంలో..

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించిన నటుడు మురళీ మోహన్. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. మరోవైపు వ్యాపారవేత్తగా, రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. మురళీ మోహన్ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు అవుతుండటంతో తాజాగా ఆయన్ని సన్మానిస్తూ స్వర్ణోత్సవ వేడుక నిర్వహించారు. మురళీ మోహన్ సినీ పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా ...

Read More »

లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. ఇంట్లో డబ్బె డబ్బు..

హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి మరియు విష్ణువు నివసిస్తారని నమ్ముతారు, అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది మరియు పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంది. లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిదేవత అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు తనపై , తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ...

Read More »

పార్టీ మారడం లేదు.. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దానం నాగేందర్, రంజిత్ లు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు బయటకు వస్తోంది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వార్తలపై ఎర్రబెల్లి స్పందించారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. కొవాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని ...

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర ...

Read More »

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్‌ కు సీఎంవో నుంచి పిలుపు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది. చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కోసం మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేస్తే రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాజేశ్ ను పిలిపించి జగన్ మాట్లాడుతున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇన్ఛార్జీగా వైసీపీ నాయకత్వం రాజేశ్ ను తప్పించింది. ఆయన ...

Read More »

26 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ..

బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా ఇతర పార్టీల వారే అన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారన్నారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఈడీకి, సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దోచిన రూ. వేల కోట్లపై విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సంపాదించిన ...

Read More »