Author Archives: News

పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఆ విషయంలో చాలా బెటర్: ముద్రగడ

సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పరస్పర ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్నారు. అయితే, ఇటీవలే అధికార వైసీపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జనసేన అధినేతపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ విషయాలపై హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ ...

Read More »

పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌…ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్న పోతిన మహేష్ ?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్నారట పోతిన మహేష్. బెజవాడ పశ్చిమలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ తన కార్యకర్తలతో జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్ సమావేశం నిర్వహించారు. పొత్తులో పశ్చిమ టికెట్ జనసేనకు కాకుండా బీజేపీకి కేటాయించారు. దీంతో చివరి వరకు టికెట్ కోసం ఆందోళనలు చేసింది జన సేన పార్టీ. అయినప్పటికీ టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు పోతిన మహేష్. ఈ తరుణంలోనే… ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జనసేన ...

Read More »

టిల్లు స్క్వేర్ రివ్యూ..

డీజే టిల్లుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రేమలో దెబ్బతిన్న అబ్బాయి ఫీలింగ్స్‏ను మరో యాంగిల్‏లో బిగ్ స్క్రీన్ పై చూపించి అడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రాధిక అంటూనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. అలాంటి హిట్ చిత్రానికి సీక్వె్ల్ వస్తుందంటే అంచనాలు సైతం రెట్టింపు ఉంటాయి. ఈ మూవీ లో సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి నటించగా.. టిల్లు స్క్వేర్ లో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ...

Read More »

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది : మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతాడు. లోక్ సభ ఎన్నికల తరువాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తాం. నల్గొండ, భువనగిరి ఎంపీ ...

Read More »

కోడుమూరు చేరుకున్న జగన్ బస్సు యాత్ర..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మూడోరోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పెంచికలపాడు నుంచి మూడో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. మూడో రోజు బస్సు యాత్ర సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా… ‘కర్నూలు జిల్లా సిద్ధమా?’ అని ట్వీట్ చేశారు. కాసేపటి క్రితం బస్సుయాత్ర కోడుమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ ను వైసీపీ శ్రేణులు గజమాలతో సత్కరించాయి. జగన్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ...

Read More »

మరో కీలక పరిణామం.. ఈరోజు రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై శ్రీహరితో రేవంత్ చర్చించారు. వీరిద్దరూ ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ...

Read More »

శ్రీశైలం భక్తులకు అలర్ట్..

శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ నుంచి ఏప్రిల్ 10 వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి స్వామివారి దర్శనం భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు భక్తులందరికి ...

Read More »

త్రివిక్రమ్ ప్లాన్ చేంజ్ చేసారా..

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలుంటుందా లేదా..?సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత ...

Read More »

నేడు కర్నూల్‌ జిల్లాలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

కోడుమూరు నియోజక వర్గం పెంచికాల పాడు నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం యాత్ర మూడో రోజుకి చేరింది. అయితే, మేమంతా సిద్దం అంటూ సీఎం జగన్‌ కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస్సు యాత్ర కొనసాగనుంది. కాగా, మధ్యాహ్నాం రాళ్ల దొడ్డి వద్ద హాల్టింగ్‌.. భోజన విరామం తీసుకోనున్నారు సీఎం. తిరిగి సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Read More »

విటీతో సన్ ట్యాన్ తొలగించావచ్చు..

వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యలలో సన్ టాన్ ఒకటి. సూర్యుని తీవ్రమైన వేడి మన చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. నేరుగా సూర్యకిరణాలకు గురికావడం వల్ల మన చర్మం డల్‌గా, టాన్‌గా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో విటమిన్ డి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ UV కిరణాలకు గురికావటం వల్ల శరీరంలో విటమిన్ D, మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లేవారికి చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా చర్మం ముదురు రంగులోకి మారుతుంది. కొందరికి అది ...

Read More »