Author Archives: News

నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్ లో పర్యటించనున్నారు.

Read More »

ఓటు వేసిన ర‌జ‌నీకాంత్‌, ధ‌నుశ్‌, విజ‌య్ సేతుప‌తి

లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి మొద‌టి ద‌శ‌ ఓటింగ్ శుక్ర‌వారం (ఏప్రిల్ 19న) ప్రారంభమైంది. త‌మిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొద‌టి ద‌శ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో త‌న‌ ఓటు వేశారు. ఆయ‌న‌తో పాటు నటులు ధనుశ్‌, విజయ్ సేతుపతి కూడా తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నటుడు ధనుశ్ టీటీకే రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేయ‌గా, కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో విజయ్ సేతుపతి ఓటు వేశారు. ...

Read More »

పవన్ కళ్యాణ్ కు షాక్.. ఇవాళ పిఠాపురంలో అడుగుపెట్టనున్న సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఇవ్వాల ఉదయం ఎస్టి రాజపురం రాత్రి బస చేసిన నుంచి బయలుదేరుతారు జగన్. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ ...

Read More »

సూపర్ హిట్ కాంబో రిపీట్..

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్.. సినిమాలు, వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తు వస్తున్నఈ హీరో. ఇక ఇటీవల CSIసనాతన సినిమాతో మంచి రివ్యూలనే అందుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది సాయి కుమార్.. తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసారు.అదికూడా సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో తనకి చుట్టలబ్బాయ్‌ తో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాని ...

Read More »

ఫ్రూట్ VS ఫ్రూట్ జ్యూస్ ..ఆరోగ్యానికి ఏది మేలు..!

తాజా పండ్ల ర‌సం తీసుకోవ‌డం, పండును పూర్తిగా తీసుకోవ‌డం వేర్వేరు ఫ‌లితాలు ఇస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్ల కంటే పండ్ల ర‌సాల్లో అధిక క్యాల‌రీలుండ‌టంతో ఫైబ‌ర్ లేక‌పోవ‌డంతో ఫ్రూట్ జ్యూస్ త్వ‌ర‌గా బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతుంది. పండ్ల‌లో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. అయితే పండ్ల ర‌సాల్లో కొన్ని పోష‌కాలు ముఖ్యంగా విట‌మిన్ సీ వంటివి జ్యూస్ త‌యారుచేసే ప్ర‌క్రియ‌లో కోల్పోతామ‌ని తెలిపారు. పండ్ల ర‌సాల‌తో పోలిస్తే పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగించి అధికంగా ...

Read More »

’90s’ టీమ్ నుంచి వస్తున్న మరో సిరీస్ ‘టీచర్’

ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ లలో ’90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఒకటిగా కనిస్తుంది. శివాజీ – వాసుకి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను నవీన్ మేడారం నిర్మించగా, ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. వాస్తవానికి దగ్గరగా వెళుతూనే ఒక వైపున నవ్విస్తూ .. మరో వైపున ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సిరీస్ ఇది. ఇప్పుడు ఇదే టీమ్ నుంచి మరో సిరీస్ రావడానికి రెడీ అవుతోంది ...

Read More »

సీఎం జగన్‌పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ...

Read More »

నార్త్‌లో తగ్గేదే లే అంటున్న పుష్ప ది రూల్..

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ దగ్గర చేసుకున్నారు. పుష్ప గాడి మ్యానరిజమ్స్, డైలాగ్స్, డాన్స్ నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. ఇక మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో నార్త్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. పుష్ప 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 200 కోట్లకు అమ్ముడు అయ్యినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు. ఈ విషయంలో ...

Read More »

షుగర్ పేషెంట్‌కి ఆపిల్ చేసే మేలు..

రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని పేర్కొంటుంటారు. ఈ మాట ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం.. వైద్యులు కూడా తరచూ ఇలాంటి విషయాన్నే చెబుతుంటారు. అయితే, నిజంగానే యాపిల్స్ తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. డాక్టర్ల సూచన ప్రకారం.. డయాబెటిస్‌లో కూడా ఆపిల్ చాలా మేలు చేస్తుంది.. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు పనిచేస్తుంది.. అంటే.. షుగర్ ను కంట్రోల్ చేసేందుకు యాపిల్ బాగా ఉపయోగపడుతుందని సర్వేలో కూడా తేలింది. వాస్తవానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ...

Read More »

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ...

Read More »