news

ధమాకా డైరెక్టర్‌తో సందీప్ కిషన్..

సందీప్ కిషన్ ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు. వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. అందరూ హిట్స్ తో ...

Read More »

సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి..

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్‌ హీరోయిన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం. ఈ విషయంపై సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి ...

Read More »

రీఎంట్రీకి సిద్ధమైన మన్మధుడు హీరోయిన్..

సెటిల్ అయ్యి ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత నటీమణులు మళ్లీ తెరపైకి రావడం కామన్ గా మారింది. కానీ కొంతమంది నటీమణులు తమ కెరీర్ నుంచి విరామం తీసుకుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో బిజీగా ఉంటున్నారు. అయితే వారి పిల్లలు పెద్దయ్యాక.. కొంత ఖాళీ సమయం ఉంటుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి సినిమాలవైపు మొగ్గు చూపుతుంటారు. సాధారణంగా అలనాటి హీరోయిన్స్ అత్త, అక్క, తల్లి పాత్రలను పోషిస్తారు. ఇప్పటికే ఇంద్రజ, మీనా లాంటివాళ్లు రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో పాత ...

Read More »

ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో తెరక్కెకనుంది. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని కళ్యాణి వచ్చా వచ్చా అనే టైటిల్ తో మార్చి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ లో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ ...

Read More »

నా జీవితంలో అన్నింటిని తెచ్చింది ఆ ముగ్గురే..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇటీవల ఆయన గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఊహించినంత భారీ హిట్‌ను అందుకోలేక పోయాడు. ప్రస్తుతం సూపర్ స్టార్, రాజమౌళితో SSMB29 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం కొని కసరత్తులను కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. మార్చి 8న మహిళా ...

Read More »

అయోధ్యలో అపోలో హాస్పిటల్ ప్రారంభించిన ఉపాసన..

ఒక భార్యగా చరణ్ కు తోడుగా నిలుస్తూనే… మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కూడా సక్సెస్‌ఫుల్ సాగుతూ ఎంతోమంది ఆడవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన అత్తమ్మ కొణిదెల సురేఖతో ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేయించి ఉత్తమ కోడలు అనిపించుకున్నారు.ఇప్పుడు తన పుట్టినిల్లుకి చెందిన అపోలో హాస్పిటల్స్ కొత్త బ్రాంచ్ ని అయోధ్యలో ఓపెన్ చేసారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టని రామ్ చరణ్ మరియు అత్తమామలు చిరంజీవి, సురేఖతో కలిసి దర్శించుకున్న ఉపాసన.. తాజాగా అపోలో ఫౌండర్ మరియు తనకి తాత అయిన ...

Read More »

యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న నభా నటేష్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నన్ను దోచుకుందువటే మూవితో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ తో పాపులర్ అయి.. తెలుగులో వరుస సినిమాలు చేసింది. చివరగా నితిన్ సరసన మాస్ట్రో లో 2021 లో కనిపించింది. అప్పట్నుంచి సినిమాలకు గ్యాప్ తిసుకున్న నభా నటేష్. కొన్ని రోజులు ఎవరికీ కనపడకుండా పోయిన నభా నటేష్.. తనకి యాక్సిడెంట్ అయిందని, ఎడమ భుజం గాయపడిందని, చికిత్సలు చేసారని గత సంవత్సరం తెలిపింది.త్వరలో సినిమాలు చేస్తానని, పూర్తిగా కోలుకున్నాను అని తెలిపింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా నభా ...

Read More »

2024అందాల పోటీలో మిస్‌ వరల్డ్‌ గా క్రిస్టినా పిస్కోవా..

మిస్‌ వరల్డ్‌ 2024 అందాల పోటీల ఫైనల్స్‌ శనివారం ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్‌లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్‌ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది.క్రిస్టినా ...

Read More »

డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ మృతి!

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ తుది శ్వస విడిచారు. మొదటి సినిమా ‘స‌త్యం’తో తెలుగు చిత్ర‌సీమలో త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ధ‌న 51, రాజూభాయ్‌, చాప్ట‌ర్ 6, నీలిమై త‌దిత‌ర చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించారు. కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా కూడా ప‌నిచేశారు. సూర్య‌కిర‌ణ్‌ న‌టి క‌ళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్నాళ్ల‌కు ఈ దంప‌తులు ...

Read More »

శర్వానంద్ మూడు సినిమాల్లో తండ్రి పాత్రలో నటిస్తున్నాడా..?

శర్వానంద్ 2022లో ఒకే ఒక జీవితంతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఒక సినిమా ప్రకటించినా మొన్నటిదాకా కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇటీవల శర్వానంద్ పుట్టిన రోజున ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చాడు. శర్వా 35వ సినిమా టైటిల్ ‘మనమే’ అని ప్రకటించారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లో ఒక బాబు చెయ్యి పట్టుకొని నిల్చున్నాడు దీంతో ఇందులో శర్వానంద్ ...

Read More »