Homepge Slider

పార్టీ మారడం లేదు.. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దానం నాగేందర్, రంజిత్ లు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు బయటకు వస్తోంది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వార్తలపై ఎర్రబెల్లి స్పందించారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. కొవాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని ...

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర ...

Read More »

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్‌ కు సీఎంవో నుంచి పిలుపు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పంచాయతీ తాడేపల్లికి చేరింది. చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కోసం మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చినట్టు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేస్తే రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో రాజేశ్ ను పిలిపించి జగన్ మాట్లాడుతున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇన్ఛార్జీగా వైసీపీ నాయకత్వం రాజేశ్ ను తప్పించింది. ఆయన ...

Read More »

26 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ..

బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా ఇతర పార్టీల వారే అన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారన్నారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఈడీకి, సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దోచిన రూ. వేల కోట్లపై విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సంపాదించిన ...

Read More »

వచ్చే ఐదేళ్లు నా పోరాటం మల్లారెడ్డిపైనే.. మైనంపల్లి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి నుంచి బరిలోకి ఓటమి పాలైన మైనంపల్లి హన్మంతరావు అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. వచ్చే ఐదేళ్లు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమాలపైనే తన పోరాటం ఉంటుందని తేల్చిచెప్పారు. తనను నియంత్రించేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌తో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకే ...

Read More »

షర్మిల వియ్యంకురాలి హోటల్ ‘చట్నీస్’లో ఐటీ రెయిడ్స్

హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ ‘చట్నీస్’ లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హోటల్ లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా హోటల్ యజమాని అట్లూరి పద్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. చట్నీస్ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలు కావడం గమనార్హం. ఇటీవలే షర్మిల కొడుకు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. జంటనగరాల్లో చట్నీస్ హోటల్స్ పేరొందాయి. పదేళ్ల కిందట అట్లూరి పద్మ ఈ హోటల్ ను ...

Read More »

అనకాపల్లి ఎంపీ టికెట్‌పై త్వరలో నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి

ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్‌సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్‌ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తు‍న్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్‌ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం ...

Read More »

తులసి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

ఆయుర్వేదంలో తులసి ప్రత్యేక ప్రముఖ్యతను కలిగి ఉంది. ఆయుర్వేద మందులలో తులసిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. తులసిలో ఉన్న అనేక ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు నిండివున్న తులసి రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ వేడి సీజన్‌లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచిస్తున్నారు. తులసి నీరులోని గుణాలు శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. తులసీ నీటి ...

Read More »

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ...

Read More »

కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్..

కార్తికేయ 2 సక్సెస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్… సెకండ్ పార్ట్‌లోనే మరో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు అదర్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నిఖిల్‌, ఆ మూవీస్‌ ఫినిషింగ్ స్టేజ్‌కు రావటంతో కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టారు. రీజినల్‌ సినిమాగా తెరకెక్కిన కార్తికేయ 2 నేషనల్ లెవల్‌లో సక్సెస్ అయ్యింది. దీంతో ఆ ఇమేజ్‌ను అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నాడు. ఆల్రెడీ క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.కార్తికేయ 2 ...

Read More »