కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీం కోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత. తనపై ఎలాంటి చర్యలు ఈడి తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ ఈడీ విచారణ పై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి ...
Read More »Crime
బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష..!
సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు. ...
Read More »నితేశ్ తివారీ రామాయణంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు….
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందించనున్న రామాయణంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భారీ తారాగణంతో రూపొందించనున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఇతిహాసలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఇదీ తెరకెక్కినుంది. ఇందులో శ్రీ రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని , ఆంజనేయుడి గా బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో రకుల్ శుర్పణఖగా కనిపించనుందాని టాక్ వినిపిస్తుంది. తాజాగా ...
Read More »నా ప్రాంత అభివృద్ధి కోసమే స్టూడియో: మహి
హర్సిలీహిల్స్లో ప్రభుత్వం తనకు 2 ఎకరాలు ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై యాత్ర-2 డైరెక్టర్ మహి.వి.రాఘవ్ స్పందించారు. ‘నేను 100 ఎకరాలు అడగలేదు. సొంత ప్రయోజనాల కోసం అయితే HYD, వైజాగ్లో అడిగేవాడిని. వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం 2 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరా. గ్రామీణ ప్రజల కోసమే హర్సిలీహిల్స్లో మినీ స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా’ అని ట్వీట్ చేశారు.
Read More »తెలుగు ఇండస్ట్రీకి ఆయన త్రినేత్రమని వ్యాఖ్యనించిన పరుచూరి …
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం లభించడం గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి కెరియర్ ఆరంభంలో నెగెటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆర్టిస్టు జీవితాన్ని మార్చిన సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తుంటాము అన్నారు. రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్ వెళ్లాను. ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తర్వాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా .. ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఎవరి సపోర్టు లేకుండా ...
Read More »మంత్రి రోజా పీఏపై దాడి.. టీడీపీ నేతలు అరెస్ట్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి రోజా పీఏ పై తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి రోజా పిఏ అయిన ప్రత్యూష్ పై హత్యయత్నానికి కొంతమంది టీడీపీ నేతలు పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తనిలో ఇటీవల జరిగింది. అయితే ఈ గడనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఏపీ మంత్రి రోజా పిఏ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా టీడీపీ పార్టీకి ...
Read More »పూనమ్ పాండే చనిపోవడం ఫేక్…!
యువ సినీ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిన్న సంచలనాన్ని రేపింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత పూనం పాండే అందరి ముందుకు వచ్చారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనమ్ పాండే తెలిపారు. తాను బతికే ఉన్నానని వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని… ...
Read More »నటి, మోడల్ పూనమ్ పాండే మృతి
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్తో పోరాడుతున్న ఆమె.. శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు నటి మేనేజర్ మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణం గురించి శుక్రవారం ఉదయం ఆమె ఇన్స్టాలో వ్యక్తిగత సిబ్బంది పోస్ట్ చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీని షాక్కు గురి చేసింది.
Read More »డేంజర్ మెడిసిన్… జర భద్రం..?
హైదరాబాద్ లో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అయితే, అనుమతులు లేని మందులను విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మందులను సీజ్ చేశారు అధికారులు. కొంత కాలంగా నడుస్తున్న ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ను డ్రగ్ కంట్రోల్ అధికారులు గుట్టు రట్టు చేశారు. మచ్చబొల్లారంలో రూ. 4.35 కోట్ల విలువ చేసే యాంటీ క్యాన్సర్ ఫేక్ మెడిసిన్ సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read More »ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి
ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్కు వెళ్లిన నలుగురు భారతీయులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ వద్ద మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు ఉన్నారు. ఈ ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు ...
Read More »