News

ఢిల్లీకి పయనమైన రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ హస్తినకు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజుకు వాయిదా పడింది.రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ తో పాటు డిప్యూటీ ...

Read More »

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

నేడు 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురం బస చేసిన ప్రాంతం నుంచి 5వ రోజు సీఎంజగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అయింది. బత్తలపల్లి, రామాపురం ,కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ ఎస్ పి కొట్టల,మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగనుంది సీఎం జగన్‌ రోడ్ షో. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం ...

Read More »

రాజంపేట టికెట్ ఆశలపై నీళ్లు చల్లిన TDP..

తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆ పార్టీకి తోడ్పాటుగా ఉంటూ వస్తున్న క్షత్రియులకు అధిష్టానం ఈసారి కూడా మొండిచేయే చూపించింది. టికెట్ వస్తుందన్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లడంతో క్షత్రియులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 2019 ఎన్నికల్లో రాజంపేట రాజులకు కేటాయిస్తామని చివరి వరకు చెప్పినా అప్పట్లో కూడా వారికి టికెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లోనూ రాజంపేట టికెట్ కోసం కూటమిలోని జనసేన నుంచి ఆ పార్టీ నేత యల్లటూరు శ్రీనివాసరాజు, టీడీపీ నుంచి ప్రముఖ విద్యాసంస్థల అధినేత జగన్మోహన్ రాజులు టికెట్ కోసం తీవ్రంగా ...

Read More »

మహీధర్ రెడ్డి తనకు చేసిన మేలు మర్చిపోలేను: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కందుకూరులో పిలిస్తే పలికే దేవుడిగా మహీందర్ రెడ్డి అన్నను ప్రజలు కొలుస్తారని కొనియాడారు. ఆయన తనకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. ఆయన తనకు గురువుతో సమానమని అన్నారు.

Read More »

ముమ్మిడివరంలో జనసేన షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేతలు నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేనలో కీలకంగా పని చేసిన పితాని బాలకృష్ణతో పాటు డీసీఎమ్ఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున సహా పలువురు జనసేన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, ...

Read More »

టీడీపీలో సీట్లను అమ్ముకుంటున్న చంద్రబాబు… కోరాడ రాజబాబు

గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే ...

Read More »

జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనది: వల్లభనేని వంశీ

ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసిందని అన్నారు. తాను టీడీపీ ప్రభుత్వంలో పనిచేశా, వైసీపీ ప్రభుత్వంలో పని చేశానని… జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు తనకు కూడా ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. తనను ఓడిస్తామని నియోజకవర్గంతో సంబంధం లేని ...

Read More »

షాకింగ్ ఘటన.. చెట్టు నుంచి ఉప్పొంగి వస్తున్న నీళ్లు..

నార్మల్‌గా చెట్టు నీటిని గ్రహించి ఏపుగా పెరుగుతుంది. అయితే పాపికొండల నేషనల్ కింటుకూరు ఫారెస్ట్‌లో ఓ షాకింగ్ ఘటన జరింగింది. అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం వెలుగులోకి వచ్చింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు నల్ల మద్ది చెట్టును నరకుతుండగా సుమారు 20 లీటర్ల వరకు నీరు ఉబికి వచ్చింది. ప్రెషర్‌గా నీళ్లు రావడాన్ని చూసి అక్కడే ఉన్న అధికారులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More »

రాగ ద్వేషాలకు అతీతంగా పని చేసిన ప్రభుత్వం ఇదే..సీఎం జగన్

నేడు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని.. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా.. కులమతాలకు అతీతంగా, ఏ పార్టీ అని చూడ కుండా, చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని, అర్హత ఉంటె వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి ...

Read More »

భారతరత్న అందుకున్న వీపీ తనయుడు ప్రభాకర్ రావు..

ఇవ్వాళ రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు తరపున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు , ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, పలువురు అధికారులు హాజరయ్యారు. కాగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అత్యధికంగా ఈ ఏడాది ...

Read More »