డెవిల్ పక్షి పేరు మీరు వినే ఉంటారు. ఇది చాలా అరుదైన పక్షుల్లో ఒకటి. అయితే, ఈ పక్షి అడల్ట్ అన్హింగాలు చాలా పెద్దవి… ఇంతే కాదు పొడవాటి సన్నని మెడ, తోక మరియు రెక్కలపై వెండి పాచెస్తో ఉంటాయి. వీటిలో మగ డెవిల్ పక్షులు ఒకలా, ఆడ పక్షులు ఒకలా ఉంటాయి. మగ డెవిల్ పక్షులకు ఒక విశిష్టత కలిగి ఉంటాయి. అవి మొత్తం ఆకుపచ్చ-నలుపు ఈకలను కలిగి… ఎగువ వెనుక భాగంలో వెండి-బూడిద ఈకలు మరియు పొడవాటి తెల్లటి ప్లూమ్లతో రెక్కలు ...
Read More »Technology
నేడు ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్న సీఎం జగన్
విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ...
Read More »త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
గ్రూప్-1, 2 పోస్టుల భర్తీ చేపడుతున్న APPSC.. త్వరలోనే 861 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆర్థిక శాఖ అనుమతించడంతో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 పోస్టులకు వారంలో ప్రకటన ఇవ్వనుంది.
Read More »27 ఏళ్ల యువకుడి సంచలనం.. 90 రోజుల్లో 9800 కోట్లు సాధించాడు..
ఒక చిన్న ఐడియా ఎంతోమందిని కూడా బిలినియర్స్ గా చేస్తుంది. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది, ఒకే ఒక చిన్న ఐడియా చిన్న వయసులోనే అత్యుత్తమ స్థాయికి కూడా తీసుకు వెళుతుంది. చిన్న పెట్టుబడి ఎంతోమందిని ఇప్పటికే కోటేశ్వరరావు చేసిన సంఘటనలు చూసాం. అలా మనకు భారతదేశంలో వందలాది బిలినియర్స్కి నిలియంగా మారినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అయితే ఇందులో చాలా చిన్న వయసులోనే బిలినియర్స్ గా మారినటువంటి కొంతమంది, యువకుల స్టోరీస్ కూడా అనేకం చేసాం. ఇప్పటివరకు అయితే తాజాగా 20 ఏళ్ల యువకుడు సాధించినటువంటి ...
Read More »కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న హీరో….
సెలబ్రిటీలు ఏంచేసినా అది వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు టైర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారన్నదే ఆ వార్త. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారట. కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’మార్కు వేయించినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటారు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇప్పుడీ కారు, ఆ ...
Read More »ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు: వాతావరణ శాఖ
ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలహీనపడుతుండటంతో ఆగష్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వివరించింది. గత ఏడాది ఎలినినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈసారి మాత్రం నైరుతి సీజన్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే సమ్మర్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని తేల్చిచెప్పింది.
Read More »క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..
ప్రస్తుత కాలంలో కేన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది క్యాన్సర్ బారినపడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్న్యూస్ చెప్పారు. కేన్సర్ను అరికట్టే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారుచేశామని, కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ MRNA సాంకేతికతను వాడి టీకాను అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఊపిరితిత్తులు, చర్మ ...
Read More »2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామంలో జియో 5జీ సేవలు
డిసెంబర్ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్ ఇండిస్టీ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండిస్టీస్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్ వర్క్లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై ...
Read More »ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కొత్త పరీక్షల షెడ్యూల్ను సచివాలయంలో ఇంటర్బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుతో కలిసి గురువారం విడుదల చేశారు. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జెఇఇ మొదటి విడత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్లో మార్పు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 8 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ...
Read More »ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతమ్రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్వర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.
Read More »