కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే జూన్లో ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత అధికారికంగా టెన్త్ షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత ...
Read More »