నకిలీ ధ్రువపత్రాన్ని సమర్పించిన కారణంగా… ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. బోయిన్పల్లిలో ప్రవీణ్రావు సోదరుల కిడ్నాప్ కేసులో భార్గవ్రామ్, జగత్ విఖ్యాత్ ఈ నెల 3 న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కరోనా కారణంగా తాము విచారణకు హాజరుకాలేమని చెబుతూ.. ఈ నెల 1 న కోర్టులో నకిలీ ధ్రువపత్రాన్ని సమర్పించినట్లు ఇద్దరిపై అభియోగం నమోదైంది. దీంతో బోయిన్పల్లి పోలీసులు వీరు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ధ్రువపత్రాన్ని ఇచ్చిన ఆస్పత్రికి వెళ్లి ...
Read More »