టాలీవుడ్ బంద్ నిర్ణయంతో స్టార్ హీరోలు దిగొచ్చారు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండటంతో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో సెట్స్పై ఉన్న సినిమా షూటింగులన్నీ నిలిచిపోనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్టార్ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్టిఆర్; రామ్చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ ...
Read More »Tag Archives: Allu Arjun
26న ధియేటర్లలో సందడి చేయనున్న అల్లుఅర్జున్ ‘ ఆ’ సినిమా
ఐకాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-1… ధియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఆయన మరో చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది. పుష్ప పార్ట్ 1 ఓటీటీల్లోకి వచ్చేసింది కదా… మాకు తెలియకుండా ఇంకో సినిమా ఏంటనుకుంటున్నారా.. అదేనండి అలా వైకుంఠపురం. అదేంటీ అల్రెడీ రిలీజ్ అయ్యింది అనుకుంటున్నారా.. తెలుగులో కాదండి.. హిందీలో ఈ సినిమా సందడి చేయనుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి.. ఈ నెల ...
Read More »పుష్ప’ పాటలు కెరీర్కే చాలెంజ్ విసిరాయి
అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ చిత్రంలోని ...
Read More »డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా వస్తున్నా ...
Read More »‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్
‘పుష్ప’ చిత్రం నుంచి ఓ మాస్ పాట విడుదల కానుంది. ముందుగా ‘సామీ సామీ’ అనే ఈ పాట ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ను ప్లాన్ చేశారనిపిస్తోంది దర్శకుడు సుకుమార్. ఈ మొత్తం పాటను 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేశారు. ఈ పాటను గాయని మౌనిక పాడగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ...
Read More »అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ దేశ వ్యాప్తంగా కరోనా సునామి సృష్టిస్తుంది. సినీ ఇండస్ట్రిలో కూడా ఇప్పటికే అనేకమంది కరోనా పడ్డారు. తాజాగా హిరో అల్లు అర్జున్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే హౌం క్వారంటైన్లో ఉన్నానని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
Read More »ప్రభావవంతుల జాబితాలో అల్లు అర్జున్
ప్రముఖ జి.క్యూ. ఇండియా 25 మంది అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితాను విడుదల చేసింది. అందులో తెలుగు హీరో అల్లు అర్జున్ ఒకడు కావడం విశేషం. ఇన్నోవేటర్స్, గేమ్ ఛేంజర్స్, ఎంటర్ టైనర్స్ అయిన వ్యక్తుల ఆధారంగా ఈ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడానికి ‘అల వైకుంఠపురములో’ చిత్రం సాధించిన విజయం కూడా ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More »అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం.
ల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బన్నీ పుష్ప షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఖమ్మం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ అప్పుడు కార్వాన్ లో సినిమా మేకప్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప’ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మికా ...
Read More »‘పుష్ప’ ఇంకాస్త ఆలస్యం చేస్తాడట!
‘అలా వైకుంఠపురం’తో హిట్ కొట్టిన అల్లు అర్జున్… ఆ సినిమా తర్వాత వెంటనే ‘పుష్ప’ సినిమా చేయాలని భావించినప్పటికీ… కరోనా కారణంగా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు షూటింగ్లకు అనుమతివ్వడంతో ‘పుష్ప’ చిత్ర బృందం కూడా షూటింగ్కి సిద్ధమైంది. అడవి బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను వికారాబాద్ అడవుల్లో షూట్ చేయాలని మొదట భావించారు. అయితే, ఏకంగా అడవి సెట్ వేయబోతున్నట్లుగా కూడా వార్తలచ్చాయి. చివరకు కేరళ అడవుల్లోనే ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్నారని, ఇంకే కారణం చేతనూ షూటింగ్ ఆగదని యూనిట్ సభ్యులు తెలిపారు. ...
Read More »గోడౌన్లో బస్తాలకొద్ది కరెన్సీ నోట్లు.. భారీ స్కామ్! మోసగాళ్లకు అల్లు అర్జున్ సపోర్ట్..
గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. భారీ స్కామ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయబోతున్నారు. ‘మోసగాళ్లు’ పేరుతో విలక్షణ కథను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో తానే హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు మంచు విష్ణు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్లపై అంచనాలు నెలకొల్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఆ అంచనాలకు రెక్కలు ...
Read More »