రాజధాని అమరావతిలో రాజకీయం వేడెక్కింది. నెలల తరబడి రైతుల చేస్తున్న ఆందోళనలతో రాజధాని గ్రామాల్లో రోజురోజుకూ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఆయా గ్రామాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిసిస్తే చాలు.. వివాదం ముదురుతోంది. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఉండవల్లి శ్రీదేవి సహా పలువురు నాయకులు రాజధాని రైతుల నిరసన సెగలు ఎదుర్కోగా.. తాజాగా, బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్కు సైతం తప్పలేదు. అయితే ఎంపీ నందిగం విషయంలో మాత్రం వివాదాస్పదమైంది. అమరావతి జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలు ...
Read More »