భారత దేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ. కేవలం భారత దేశంలోనే కాదు ఆరు లక్షల కోట్ల రూపాయల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలోని అత్యంత పది మంది సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీకి తప్ప మరే బ్రిక్స్ దేశాలకు చెందిన వ్యాపారవేత్తకు స్థానం దొరకలేదు. ముఖేష్ అంబానీ సంపద పెరిగిన తీరు ఆశ్చర్యకరంతోపాటు గొప్పదైన విషయమే. అయితే ఈ సంపద పెరుగుదల ఎలా జరిగింది? ముఖేష్ అంబానీ పారిశ్రామిక రంగంలో సాధించిన ...
Read More »