ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రివర్గ బెర్తులను బుధవారం నాడు భర్తీ చేశారు. కొత్తగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు లు నూతన మంత్రులుగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీరిద్దరితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు ఇద్దరే కావటంతో అతి తక్కువ సమయంలో ...
Read More »