Tag Archives: ap cm ys jagan mohan reddy

మహిళల దినోత్సవంపై సీఎం జగన్ స్పెషల్ ట్వీట్

మహిళల దినోత్సవంపై సీఎం జగన్ స్పెషల్ ట్వీట్

ఇవాళే అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఈ వేడుకను ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు…అటు కుటుంబసభ్యులు, ఇటు తోటి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా… అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. అమ్మఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు.. మన ప్రభుత్వం అమలు ...

Read More »

నేడు కర్నూల్ కి సీఎం జగన్‌

నేడు కర్నూల్ కి సీఎం జగన్‌

సీఎం అయ్యాక జగన్‌.. తొలిసారిగా ఇవాళ కర్నూలు జిల్లాకు వస్తున్నారు. ఉదయం 10 గంటలా 30 నిమిషాల నుంచి ఒంటిగంటా 30 నిమిషాలకు వరకు కర్నూల్‌లో ఉండనున్న జగన్‌ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముందుగా ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కర్నూలులోని రెండవ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు.

Read More »

రేపు దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

రేపు దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభం

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో తొలి స్టేషన్‌ ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

Read More »