ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కాగా నేటి మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు చెబుతోంది. అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.120 ఉండే వాటిపై రూ.10 నుంచి రూ. 240 వరకు ధర ...
Read More »