Tag Archives: ap news

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్‌ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ టి. కఅష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు ...

Read More »

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.

Read More »

హైదరాబాద్ నుంచి ఏపీ బస్సులకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 16న హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ఆయా డిపోలకు సర్వీసులు మొదలుకానున్నాయి. ప్రభుత్వం నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. సొంత ఊళ్లకు వెళ్లిన తర్వాత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. ఏపీకి వస్తామంటూ ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 8వేల మంది, రంగారెడ్డి జిల్లా ...

Read More »

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును ఆరు నెలల్లోపు తేల్చాలని పోక్సో స్పెషల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసుల ఛార్జ్‌షీట్‌ను గుంటూరులోని పోక్సో స్పెషల్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఆ యువతి మైనరేనని.. ...

Read More »

మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, శుక్రవారం ఉదయం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

Read More »

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్త 108 వాహనాల్లో వెంటిలేటర్లు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా కట్టడికి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాల్లో.. 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైప్‌ సపోర్ట్‌) వాహనాలుగా మారుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేయనున్నాయి. రెస్‌మెడ్’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమరుస్తారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌, పల్సాక్సీ మీటర్‌ వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. త్వరలోనే వీటిని వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. ...

Read More »

ఏపీలో పెరిగిన మద్యం ధరలు.. కొత్త రేట్ల వివరాలివే

ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కాగా నేటి మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు చెబుతోంది. అదనపు రీటైల్‌ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.120 ఉండే వాటిపై రూ.10 నుంచి రూ. 240 వరకు ధర ...

Read More »

మే 4 న ఎపి లో కేంద్ర బృందం పర్యటన

మే 4 న ఎపి లో కేంద్ర బృందం పర్యటన

మే 4వ తేదీన ఎపి రాష్ట్రంలో కేంద్ర బఅందం పర్యటించనుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి,లాక్‌ డౌన్‌ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, కరోనా రోగులకు అందే వైద్యం పై కేంద్ర బృందం సమీక్ష చేపట్టనుంది. రెడ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌, ఆరంజ్‌ జోన్లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సమీక్ష చేయనుంది.

Read More »

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహహ్మణ్యంకు ఉద్యోగ విరమణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బాపట్లలోని మానవ వనరుల అభివ్రుద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌గా.. ఆన్‌లైన్ ఛార్జ్ తీసుకుని పదవీ విరమణ చేసేలా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. లాక్‌డౌన్ కారణంగా స్వయంగా ఛార్జ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆయనకు ఈ వెసులుబాటు కల్పించారు.. ఈ నెలఖారుకు సుబ్రహ్మణ్యం పదవీ విరమణ కాబోతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి తప్పించి గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం బదిలీ చేసింది. సుబ్రహ్మణ్యంను ...

Read More »

మే నుండి పూర్తి పెన్షన్‌

ఉద్యోగ విరమణ అనంతరం కొన్నేండ్ల తర్వాత పూర్తి పెన్షన్‌ వచ్చే విధానాన్ని ఎంచుకున్న వారికి వచ్చే నెల నుంచి ఆ మేరకు చెల్లించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. దీనివల్ల 6,30,000 మంది లబ్ధి పొందుతారని పేర్కొంది. ఈపీఎఫ్‌వో సభ్యులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే నెలవారీ పెన్షన్‌ నుంచి కొంత తగ్గించుకుని కొంత కాలం (15 ఏండ్ల) తర్వాత పూర్తి పెన్షన్‌ పొందే విధానాన్ని ఉద్యోగ విరమణ సందర్భంగా ఎంచుకునే అవకాశమున్నది. ఆ గడువు ముగిసిన తర్వాత వారికి ఆ ...

Read More »