Tag Archives: ap raj bhavan

ఏపీ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అధికారిక భవనమైన రాజ్‌భవన్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పనిచేస్తున్న వారిలో 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారినపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చి, వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్‌భవన్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Read More »