Tag Archives: ayodhya

అయోధ్య రామయ్యను దర్శించుకున్న 25 లక్షల మంది భక్తులు..

కొన్ని వందల ఏళ్ల కల తీరిన వేళ అయోధ్య బాల రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజు నుంచి సామాన్యులకు బాల రామయ్య దర్శనం ఇచ్చారు. రోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో రామయ్య హుండిలో ఆదాయం సమకూరుతుంది. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం రామజన్మభూమిని గత 11 రోజుల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గడిచిన 11 రోజుల్లో 11 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అయోధ్య రామాలయం ట్రస్ట్ ...

Read More »

అయోధ్య అంశాన్ని ప్రస్తావించిన మోడీ

బీహార్‌ అంసెబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. బుధవారం దర్భంగ, ముజఫర్‌పూర్‌, పాట్నాల్లో జరిగిన ర్యాల్లీలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రచారంలో అయోధ్య అంశాన్ని ప్రస్తావించారు. దర్భంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది సీతాదేవి జన్మభూమి. అనేక దశాబ్ధాల పోరాటం తరువాత ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమయింది. గతంలో మందిరం ఆలస్యం గురించి బిజెపిని తిట్టేవారే.. ఇప్పుడు ప్రశంసించాల్సి వస్తుంది’ అని అన్నారు. పాట్నా, ముజఫర్‌పూర్‌ ర్యాలీల్లో ఆర్‌జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్‌పై ...

Read More »

సీఎం జగన్ ని కలిసిన మోపిదేవి ,అయోధ్య రామి రెడ్డి

సీఎం జగన్ ని కలిసిన మోపిదేవి ,అయోధ్య రామి రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ను కలిసిన అనంతరం అయోధ్య రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరో సారి నిరూపితం అయిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని చెప్పారు.రాజ్యసభ అభ్యర్థిత్వంలో 50 శాతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప ...

Read More »