కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ వెళ్లినవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు ...
Read More »