దేశ రాజధాని న్యూఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. జూలై చివరినాటికి ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండని పరిస్థితి నెలకొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. అయితే ఆయన అంచనా సరైనదా? కాదా? అని విషయంపై స్పందించబోనని తెలిపారు. కానీ సిసోడియా మాటల వల్ల ప్రజల మనసులో భయం వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం ...
Read More »