మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ కి ఎంపికయాడు. దీంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారట. ఈక్రమంలోనే అమెరికాలో ఉన్న అభిమానులు.. చిరంజీవిని ఘనంగా సత్కరించడం కోసం అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. తనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు, అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్నకు ఎంతో ...
Read More »Tag Archives: chiru
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టీజర్ విడుదల
‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్ రీజన్ ఫర్ ఎవ్రీగాన్ థింగ్, కిల్ హిమ్’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ టీజర్ను విడుదల చేసింది. గాడ్ ఫాదర్ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా ...
Read More »చిరంజీవికి జోడీగా త్రిష?
చిరంజీవి యంగ్ హీరోల కంటే స్పీడుగా.. వరుస సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘గాడ్ ఫాదర్, ‘భోళాశంకర్’ చిత్రాలు చిరంజీవి చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటూ చిరు బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో మరో చిత్రంలోనూ మెగాస్టార్ నటిస్తున్నారు. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో ...
Read More »శరవేగంగా ‘గాడ్ఫాదర్’ చిత్రీకరణ
చిరంజీవి 153వ చిత్రంగా తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్ఫాదర్’. మలయాళ ‘లూసిఫర్’ చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లినప్పటికీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవికి సంబంధించిన సోలో సీన్లు, రెండు ఫైట్లు పూర్తయ్యాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి చేసి, మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టి, వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం సల్మాన్ఖాన్ డేట్స్ ...
Read More »నా మనసు కలచివేస్తోంది : చిరు
అల్పపీడన ప్రభావం వల్ల.. తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలతో.. అక్కడి స్థానికులు ఇబ్బందులు పడటం చూసి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘గతంలో ఎన్నడూ లేనంత వర్షాలు తిరుపతి, తిరుమలలో కురవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే నా మనసు కలిచివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడిలు సమిష్టి కృషి చేసి వరద ముప్పు నుంచి వారిని కాపాడాలి. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. దీనికి అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన ...
Read More »25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ...
Read More »20 నుంచి చిరు, చరణ్ పై పాట చిత్రీకరణ
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రధారిగా మెగాపవర్స్టార్ రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Read More »ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు..చిరంజీవి
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ప్రభావంతో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో దర్శకుడు చిత్రీకరణను నిలిపివేశాడు. ఇప్పుడు ప్రస్తుతం లాక్డౌన్ నుంచి సడలింపులు రావడంతో చిత్రీకరణను మొదలుపెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఇంకా 15 రోజులు షూట్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని కొరటాలకు చిరు సూచించారు. హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ...
Read More »ఆక్సిజన్ బ్యాంకుల్ని ప్రారంభించిన చిరంజీవి
కరోనా క్రైసిస్ కాలంలో మెగాస్టార్ చిరంజీవి సేవాకార్యక్రమాల్ని విస్తరించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ బ్యాంకుల్ని తన అభిమాన సంఘాల అధ్యక్షులే ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. అత్యవసరంలో ఉన్న కరోనా రోగుల్ని తక్షణం ఆదుకునేందుకు ఆస్పత్రులతో ఆక్సిజన్ సరఫరా దారులతో సంబంధాల్ని కొనసాగిస్తూ ఆదుకునే ప్రయత్నమిది. దీనికోసం హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ నుంచి తొలి విడత ఆక్సిజన్ సిలిండర్లు.. కాన్ సన్ ట్రేటర్లను మెగాస్టార్ పంపించారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Read More »నటుడు పొన్నాంబళానికి చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారగుణాన్ని మరోసారి చాటుకున్నారు. నటుడు పొన్నాంబళం చికిత్సకు రెండు లక్షల రూపాయలను చిరు సాయం చేశారు. గత కొన్నేళ్లుగా ‘మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నానని.. ఎవరైనా చికిత్సకు సాయం చేయండి అని’ పొన్నాంబళం అభ్యర్థిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకన్న మెగాస్టార్.. చికిత్సకు రెండు లక్షల రూపాయలను డైరెక్ట్గా ఆయన బ్యాంక్ ఎకౌంట్కి పంపించారు. ఈ విషయాన్ని పొన్నాంబళమే స్వయంగా తెలిపారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు రెండు లక్షల రూపాయల్ని పంపిన చిరంజీవికి తానెప్పుడూ రుణపడి ఉంటాను ...
Read More »