Tag Archives: cm jagan

ఆదివాసీ గడ్డపైసీఎం రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలు అమలు…!

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదిక అయ్యింది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్ నిర్మాణసభ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో రెండు గ్యారెంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Read More »

మళ్ళీ వైఎస్‌ జగన్‌దే అధికారం.. ఎన్‌ఏఐ సంచలన సర్వే

సీట్లు కొన్ని తగ్గుతాయేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అంటోంది ఎన్‌ఏఐ సర్వే. ఈ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో అద్భుత అంశాలు వెలుగులోకి వచ్చాయి. 120కిపైగా సీట్లను మళ్ళీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని ఈ సంస్థ కుండబద్దలు కొట్టింది. డిసెంబర్ 1తేదీ 2023 నుండి జనవరి 12తేదీ 2024 వరకు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. నేరుగా వారిని సంప్రదించి వివిధ అంశాలను ప్రస్తావించి వారి అభిప్రాయాన్ని నమోదు చేసింది. ...

Read More »

ఏపీలో జోరుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 30.61 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం సచివాలయాల పరిధిలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10వేలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాటు చేశామన్నారు. కన్వెయన్స్ డీడ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి మూడో వారంలో సీఎం జగన్ ప్రారంభించే అవకాశం ఉంది.

Read More »

10న వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం-ఆంధ్రా… పోటీలు ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10న విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 6వ తేదీ నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం-ఆంధ్రా పోటీలు ప్రారంభం కానున్నాయి. 10న వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. ఆడుదాం ఆంధ్రా పోటీల్లో ఏపీలోని ఒక్కో జిల్లా నుంచి కనీసం 130 మంది చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. కాగా, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో రూ. 1500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ...

Read More »

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థికశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే పథకాన్ని కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మహిళలకు ఉచిత ...

Read More »

గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

నేడు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజకీయ నాయకులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తన ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి ...

Read More »

మార్పులు-పై సీఎం క్యాంప్ ఆఫీసులో కొనసాగుతున్న కసరత్తు..

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక, ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. సీఎంఓకు ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వచ్చారు.

Read More »

జీతాల పెంపు, రైతు రుణమాఫీపై… త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం?

జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఈనెల 31న సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగులకు PRCపైన నివేదికకు మరింత టైం ఉండటంతో ఈ లోపు IR ప్రకటించనున్నట్లు సమాచారం.

Read More »

వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు

పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వీరిద్దరినీ ప్రశంసించారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీకి చెందిన డి.ఉమా మహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకుగానూ ఆమె పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వడం ప్రశంసనీయమన్నారు.

Read More »

జనవరి 27న సీఎం జగన్ సభ… విజయవంతం చేయాలన్న మంత్రి బొత్స

శ్రీకాకుళం జిల్లాలో జనవరి 27న సీఎం జగన్ సభను విజయవంతం చేయాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తగరపువలస వేదికగా సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తానన్నారు. వైసీపీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులు చేశామని మంత్రి తెలిపారు. చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని… నియోజకవర్గంలో ఒక్కరికే టికెట్ వస్తుందన్నారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కట్టుబడి పని చేయాలని మంత్రి వివరించారు.

Read More »