కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీనుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రైళ్లు, విమానాల్లో రాయితీ ప్రయాణాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More »Tag Archives: corona
కరోనా పై స్పందించిన మహేష్ బాబు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పల జాగ్రత్తలు పాటించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు సూచించారు. ఈ నేపథ్యంలో మహేష్బాబు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కోవిడ్ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ… మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు
Read More »కరోనా పై కేఏ పాల్ ట్వీట్
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ట్విటర్ వేదికగా తెలిపారు. దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ బాధితులకు వైద్య సదుపాయం కల్పించేందుకు తమకు చెందిన సంగారెడ్డిలోని 300 ...
Read More »కరోనాకే వార్నింగ్ ఇచ్చిన రామ్గోపాల్ వర్మ
ఎప్పుడు కాంట్రవర్సీస్తో వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు కాస్త ఫన్నీ ట్వీట్స్ కూడా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తాజాగా ఆయన కరోనా వైరస్కే వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. వివరాలలోకి వెళితే ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్తో కంటిపై కునుకు లేకుండా కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే. జనాలని ఇంతగా భయపెడుతున్న కరోనా.. మమ్మల్ని చంపితే నువ్వు చచ్చిపోతావు అన్న విషయాన్ని మరచిపోకు అని వర్మ .. కరోనాకే హెచ్చరికలు జారీ చేశాడు . డియర్ వైరస్, నువ్వు ...
Read More »కరోనా ఎఫెక్ట్ : రంగంలోకి దిగిన కేటీఆర్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా నేపథ్యంలో బస్సులన్నింటినీ కడిగి శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు సూచనలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మెట్రో, ఆర్టీసీ అధికారులకు సైతం ట్విట్టర్ వేదికగా సూచనలు చేశారు. బెంగుళూరు తరహాలో సత్వరమే చర్యలను చేపట్టాలని హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్అండ్టీ ఎండీలను అభ్యర్థిస్తున్నా. ...
Read More »కరోనా ఎఫెక్ట్.. ఒక్క రోజే 242 మంది మృతి
చైనాలో కరోనా మృత్యుకేళి తారా స్థాయికి చేరింది. హుబాయ్ ప్రావిన్సులో ఈ వైరస్ వల్ల బుధవారం ఒక్క రోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. బుధవారం రోజునే కొత్తగా సుమారు 15వేల కరోనా కేసులు కూడా నమోదు అయ్యాయి. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్నది. కరోనా వైరస్ బారిన పడి.. ఆ తర్వాత కోలుకున్న వారి సంఖ్య 3441కి చేరుకున్నది. ప్రస్తుతం ...
Read More »