Tag Archives: covid 19 effect on trains

మరో మూడు రోజులు రైళ్లు బంద్.. దేశంలో 324కు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 300 దాటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఒక్క రోజు రైళ్లను రద్దు చేయగా.. దాన్ని మరో మూడు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది. మార్చి 25 వరకు రైళ్లను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని సమాచారం. కోవిడ్ అనుమానితులు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సోకిన 10 మంది ఇండోనేసియన్లు రైలు ద్వారానే ఢిల్లీ నుంచి కరీంనగర్ చేరుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ...

Read More »