న్యూఢిల్లీ, ఢిల్లీ ఉత్తర, దక్షిణ, సెంట్రల్, చాందినీ చౌక్ జిల్లాల్లో ఏకపక్ష విజయం దిశగా ఆమ్ అద్మీ పార్టీ కొనసాగుతుండగా, ఈశాన్య, వాయువ్య ఢిల్లీలో బీజేపీ సత్తా చాటుకుంటోంది. చాందినీ చౌక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి అల్కా లంబా వెనుకంజలో ఉన్నారు. వజీర్పూర్, బాబర్పూర్లో ఆప్ ముందంజలో ఉంది. చాందినీ చౌక్లోని 10 స్థానాలకు గానూ 9 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. పత్పార్గంజ్లో డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, మాలవీయ నగర్లో ఆప్ అభ్యర్థి ...
Read More »