ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీలో మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ ఎస్. మురళీధర్ను పంజాబ్,హర్యానాకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తమను బదిలీ చేయాలంటూ కోరిన మరో ఇద్దరిని కూడా బదిలీ చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఎ.బాబ్డే వెల్లడించారు. ఈ నెల 12న తీసుకున్న తీర్మానాలు బుధవారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయి. బాంబే హైకోర్టు జడ్జి రంజిత్ వి.మోర్ను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసేందుకు, అలాగే కర్ణాటక హైకోర్టు జడ్జి రవి విజరుకుమార్ మాలిమత్ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ...
Read More »