ఈశాన్య ఢిల్లీలో అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. అల్లర్లో తీవ్రంగా గాయపడి గురు తేజ్బహదూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిలో మరో నలుగురు శుక్రవారం మృతిచెందారు. మరోవైపు, పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. శుక్రవారం పది గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. ముస్లింల ప్రార్థనలు కూడా ప్రశాంతంగా సాగాయి. పోలీసులు, పారా మిలటరీ దళాలు పరిస్థితి నిశితంగా గమనిస్తున్నాయి. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఆప్ కౌన్సెలర్ తాహీర్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ స్విచాఫ్ చేసిన ...
Read More »Tag Archives: Delhi Violence
ఢిల్లీ ఘర్షణలు.. 20కి చేరిన మరణాలు
ఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది. బుధవారం జీటీబీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13 నుంచి 20కి పెరిగింది. ఈ ఘర్షణల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని 86 కేంద్రాల్లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఘర్షణలను తీవ్రంగా తీసుకున్న హోం మంత్రి అమిత్ షా.. నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ భద్రతా ...
Read More »