Tag Archives: gujarath cm

రోజుకు రెండు సార్లు మాయమయ్యే శివాలయం.. ఎక్కడుందో తెలుసా…

దేశవ్యాప్తంగా అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. అందులో మనం 12 జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. కానీ, పగటిపూట మాయమయ్యే భోలేనాథ్ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అంతే కాదు, ఏకంగా ఆ సముద్ర కెరటాలే ఇక్కడి శివలింగాన్ని అభిషేకిస్తాయి. ఇక్కడి ప్రత్యేకతల వల్ల ఈ ఆలయంను లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది..? ఇక్కడ అదృశ్యం కావటం వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం..స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్‌లోని భరూచ్ జిల్లా సముద్ర తీరంలో ఉంది. ఇది రోజుకు ...

Read More »

గుజరాత్‌ సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్‌

గుజరాత్‌ సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్‌

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు విజయ్‌ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. గుజరాత్ చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకురావడానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ సీఎంకు ఫోన్‌ చేయడమే కాకుండా.. పలుమార్లు వారి పరిస్థితి గురించి సమీక్ష ...

Read More »

గుజరాత్‌ సీఎంకు సీఎం జగన్ ఫోన్

గుజరాత్‌ సీఎంకు సీఎం జగన్ ఫోన్

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. గుజరాత్‌ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తిపై గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read More »

స్వీయ నిర్బంధంలోకి సీఎం

స్వీయ నిర్బంధంలోకి సీఎం

గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది. అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే.అయితే మంగళవారం మధ్యాహ్నం ఇమ్రాన్‌ గాంధీ నగర్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ...

Read More »