పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకమైనదని ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్ వే హోటల్ల్లో ‘ది హిందూ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ రామ్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ...
Read More »