Tag Archives: lord shiva

మహా శివరాత్రి రోజు వీటిని ప్రసాదంగా పెట్టండి..

ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 వ తేదీన వస్తుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. శివరాత్రి నాడు బిల్వపత్రం, భాంగ్, ధాతుర, మదర్ పువ్వు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం, ఆవు పాలతో పూజిస్తారు. శివలింగంపై ఒక కుండ నీరు, బిల్వపత్రంను సమర్పించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తారు. వీటితో పాటు శివునికి కొన్ని ...

Read More »

ధనం, ఆనందం కోసం తెల్ల అన్నంతో ఇలా ఆరాధిస్తే మంచి ఫ‌లితం..

ధనం మూలం ఇదం జగత్. అదే సమయంలో ధనంతోపాటు ఆనందంగా ఉండాలి అని కోరకుంటారు ప్రతి ఒక్కరు. జీవితానికి ధనం అదేనండి ఐశ్వర్యం, ఆనందం రెండు ముఖ్యమే. దీనికోసం పెద్దలు అనేక పరిష్కారాలు చెప్పారు వాటిలో కొన్ని తెలుసుకుందాం.. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు ...

Read More »

శివుడికి అభిషేకం పాలతోనే ఎందుకు చేస్తారు ..?

సోమవారం ఆ మహా శివునికి ఇష్టమైన రోజు.. శివుడు అభిషేక ప్రియుడన్నది జగమెరిగిన సంగతే.. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ఇష్టమైన అభిషేకం పాలతో చేసేది. అయితే ఇక్కడ చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారు? అని సందేహం ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తులు అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా ...

Read More »

శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం… ప్రపంచంలోనే అతిచిన్న నదీ ద్వీపం

శివుడు మూడో కన్ను తెరిచిన ప్రదేశం..

అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం ...

Read More »

ఎండల మల్లిఖార్జున స్వామీ ఆలయ విశేషాలు…!

త్రేతా యుగంలో శ్రీ రాముడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా ఇక్కడ ఉన్న సుమంత విడిది చేసాడని కథనం. సుమంత పర్వతం పై ఉన్న ఔషధ మూలికలు చూసి, ఆ చుట్టుపక్కల ప్రజల అనారోగ్యాలను చూసి చలించిన సుశేణుడు ఇక్కడ మూలికలతో ప్రజలకు సేవ చేయాలని రాముని అనుమతితో అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని రోజులకు హనుమ వచ్చి చూడగా అక్కడ అతని కళేబరం మాత్రమే ఉంటుంది. దానికి చింతిస్తూ ఒక గొయ్యి తీసి అందులో సుశేనుడి కళేబరం ...

Read More »

శివుడు మ‌న్మ‌థున్ని మూడో కన్నుతో భస్మం చేసిన ప్రాంతం ఇదే..!

అసోంలో, గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక దీవి వుంది. పీకాక్ ఆకారంలా వున్న ఆ దీవిని పీకాక్ ఐలెండ్ అంటారు. ఈ పీకాక్ ఐలెండ్ ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగా కూడా పేరు పొందింది. ఆ దీవిలో ఒక శివాలయం. ఆ ఆలయంలో శివుడు పేరు ఉమానంద. ఈ ఆలయం చేరటానికి బ్రహ్మపుత్ర నది మీద లాంచీలో వెళ్ళాలి. ప్రయాణ సమయం 20 నిముషాలు పడుతుంది. అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలో మీటరు దూరం నడవాలి. ...

Read More »

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా?.. ఇవి తప్పక పాటించాలి

మహాశివరాత్రి వత్రం చేస్తున్నారా.. ఇవి తప్పక పాటించాలి

శివరాత్రి వ్రతం జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో తెలియజేశారు. త్రయోదశి రోజునే శివ సన్మానం గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో సంకల్పించుకునే పాటించాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత గురువు దగ్గరికి వెళ్లి, ...

Read More »

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం క్షేత్రంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 14వ తేదీ నుంచి 24 వరకు ఉత్సవాలకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18 నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్టు చెప్పారు.

Read More »