Tag Archives: malikarjuna swami

ఎండల మల్లిఖార్జున స్వామీ ఆలయ విశేషాలు…!

త్రేతా యుగంలో శ్రీ రాముడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా ఇక్కడ ఉన్న సుమంత విడిది చేసాడని కథనం. సుమంత పర్వతం పై ఉన్న ఔషధ మూలికలు చూసి, ఆ చుట్టుపక్కల ప్రజల అనారోగ్యాలను చూసి చలించిన సుశేణుడు ఇక్కడ మూలికలతో ప్రజలకు సేవ చేయాలని రాముని అనుమతితో అక్కడ శివుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని రోజులకు హనుమ వచ్చి చూడగా అక్కడ అతని కళేబరం మాత్రమే ఉంటుంది. దానికి చింతిస్తూ ఒక గొయ్యి తీసి అందులో సుశేనుడి కళేబరం ...

Read More »