రాష్ట్రంలో కరోనా మహమ్మారి, అంఫాన్ తుఫాన్లతో విలవిలలాడుతుంటే.. ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారంటూ బిజెపి ఆరోపించడంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. గత మూడు నెలలుగా బిజెపి నేతలు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. తాము రాష్ట్రంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఇటువంటి సంక్షోభ సమయంలో.. రాజకీయాలు చేయడం తగదని దుయ్యబట్టారు. అంఫాన్ తుఫాను కారణంగా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొనడంపై.. విపత్తుల పేరుతో డబ్బు రాబట్టేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించిన ...
Read More »