Tag Archives: medaram jatara

మేడారం ఆదాయం రికార్డులు బ్రేక్..

మేడారం ఆదాయం రికార్డులు బ్రేక్..

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపుల్లో నయా రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. 2018 జాతర సందర్భంగా 10 కోట్ల 17 లక్షల 50 వేల 363 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈసారి ఇప్పటికే దీన్ని మించి ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు 10 కోట్ల 29 లక్షల 92 వేల రూపాయలు లెక్కించారు. మొత్తం 494 హుండీలు ఉండగా.. 7వ రోజైన మంగళవారం (ఫిబ్రవరి 18) నాటికి 420 హుండీల్లో లెక్కింపు ముగిసింది. ...

Read More »

మేడారంలో భారీ వర్షం.. కరుణించిన అమ్మలు

మేడారంలో భారీ వర్షం.. కరుణించిన అమ్మలు

మేడారంలో జాతర ముగింపు వేళ భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పలువురు భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని అమ్మవార్ల దీవెనలుగా పలువురు భక్తులు అభివర్ణిస్తున్నారు. అయితే.. జాతర సందర్భంగా విక్రయించడానికి సిద్ధం చేసుకున్న వస్తువులు, ఆహార పదార్థాలు తదితరాలు తడిసి ముద్దవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో నేలంతా చిత్తడిగా మారింది. మరోవైపు.. జంపన్నవాగు వద్ద పలువురు భక్తులు వర్షంలో ఆహ్లాదంగా ...

Read More »

మేడారంలో కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేసీఆర్

మేడారంలో కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేసీఆర్

పర్యటనలో భాగంగా.. మేడారంలోని సమక్క-సారక్క వన దేవతలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు.  తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు కేసీఆర్‌కు దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గద్దె మీదున్న సమ్మక్కకు చీరెను సారిగా పెట్టారు. బెళ్లాన్ని ప్రసాదంగా నివేదించారు. కాసేపటి క్రితమే హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం గవర్నర్ తమిళిసై సమ్మక్కను దర్శించుకున్నారు. 

Read More »