ప్రస్తుతం ప్రపంచమంతా కాలుష్యం నిండిపోయింది. ఆకరికి మనం తినే తిండిలో కూడా ఎన్నో విషపూరితమైన రసాయనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తినే కూరగాయలు. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయలు ఎక్కువగా మరియు త్వరగా పెరిగేందుకు విషపూరితమైన రసాయనాలతో వాటిని పండిస్తున్నారు. ఎందుకంటే కూరగాయలను కొనేటప్పుడు వాటిని అమ్మేవాడు తన ముక్కు మరియు నోటిని కెర్చీఫ్ లేదా ముసుగుతో చక్కగా కప్పినట్లు ఎప్పుడైనా గమనించారా? వాటిపై పుష్కలంగా పురుగుమందుల వేశారని ఆయనకు తెలుసునని మీకు తెలుసా? ఇలాంటి విషపూరితమైన ఆహారం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ...
Read More »