కారుతో సహా వాగులో గల్లంతైన టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా… కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు.విషయం ...
Read More »Tag Archives: minister ktr
మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి కేటీఆర్ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, ...
Read More »సెప్టెంబర్ కల్లా బాలానగర్ ఫ్లైఓవర్ పూర్తి: కేటీఆర్
అండర్ బ్రిడ్జ్తో ఫేతే నగర్ బ్రిడ్జ్పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కేటీఆర్ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్ వరకు బాలా నగర్ ప్లై ఓవర్ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష ...
Read More »బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
బయోడైవర్సిటీ జంక్షన్లో 30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫస్ట్లెవల్ ఫ్లైఓవర్ను మున్సిపల్శాఖమంత్రి కె. తారాకరామారావు గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఐటీ ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ట్ ఏరియాలో పెరుగుతున్న వాహనాల రద్దీతో తరచూ నిలిచిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎస్ఆర్డిపి ప్యాకేజీ కింద రూ. 379 కోట్లతో ఆరు పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో ఐదు పనులు గతంలోనే పూర్తిచేశారు. ఈ ప్యాకేజీలో చివరిదైన ఫస్ట్లెవల్ ఫ్లైఓవర్ను ప్రారంభించడంతో జెఎన్టియు నుంచి బయోడైవర్సిటీ వరకు దాదాపు 12కి.మీ. కారిడార్వినియోగంలోకి వచ్చి ...
Read More »విద్యార్థులకు కేటీఆర్ సూచనలు
లాక్డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లిదండ్రులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఒక సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేసే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ట్విట్టర్లో కోరారు. దీని ద్వారా ఇంటి దగ్గర నుంచే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చన్నారు. టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ http://tsat.tv, Youtube/tsatnetwork, T-SAT Mobile Appలలో అందుబాటులో ఉంటాయన్నారు.
Read More »కేటీఆర్ ఆకస్మిక పర్యటన
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం హైదరాబాద్ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. మొదట ప్రగతి భవన్ నుంచి బుద్ధభవన్కు వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న నిరుపేద కుటుంబాన్ని పలకరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కుటుంబం పనిచేసేందుకు ఉపాధి లేక కాలినడకన వేళ్తుండటంతో ఉప్పల్ వరకు వెళ్లడానికి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అక్కడే కనిపించిన బీహార్కు చెందిన ఓ కార్మికుడు, తాను ...
Read More »