Tag Archives: mla roja

మంత్రి రోజా పీఏపై దాడి.. టీడీపీ నేతలు అరెస్ట్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మంత్రి రోజా పీఏ పై తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి రోజా పిఏ అయిన ప్రత్యూష్ పై హత్యయత్నానికి కొంతమంది టీడీపీ నేతలు పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తనిలో ఇటీవల జరిగింది. అయితే ఈ గడనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఏపీ మంత్రి రోజా పిఏ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా టీడీపీ పార్టీకి ...

Read More »

నాపై ఆరోపణలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారన్న రోజా..

తనపై విమర్శలు చేసిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి రోజా అన్నారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆమె స్పందించారు. ఆరోపణలు చేసిన వారే అమ్ముడుపోయి విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పై సొంత చెల్లెలే విమర్శలు చేస్తున్నప్పుడు….తనమీద ఇలాంటి వాళ్ళు బురద చల్లడంలో ఆశ్చర్యం లేదన్నారు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల విలువ లేదని మంత్రి రోజా అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది ఇప్పుడు ఆమె మాటలకి ...

Read More »

అమ్మ జన్మనిస్తే.. జగనన్న జీవితాన్నిచ్చారు: రోజా

మహిళలకు ప్రతి దశలోను ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా..  మహిళా సాధికారతపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం.. మహిళా పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. మహిళల కోసం ​ఇన్ని పథకాలు తెచ్చిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా.. మహిళల ఖాతాల్లోకి నగదు చేరేలా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 

Read More »

మరో నెల నడవలేను..ఆ బాధ్యత మీదే

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితి మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని.. కానీ పార్టీ కేడర్ కష్టపడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు. సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలని.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోంది అన్నారు. అందరి కోసం పని చేస్తున్న జగనన్నకు అండగా నిలవాలి.. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని.. అది వైఎస్సార్‌సీపీ జెండా కావాలన్నారు. ప్రజలు కూడా తమ ...

Read More »

ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్‌ ఆపరేషన్లు విజయవంతం

నగరి ఎమ్మెల్యే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు జరిగినట్లు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. రోజా కోలుకుంటున్నారని.. ఐసియు నుంచి సోమవారం ఉదయం ఆమెను వార్డుకు మార్చారని చెప్పారు. మరో రెండు వారాలపాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని, ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్‌ను సెల్వమణి విడుదల చేశారు. ఇదివరకే రోజాకు ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా, ఆపరేషన్‌ను వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం జనవరిలో ఎన్నికల కారణంగా మరోసారి ఆపరేషన్లను వాయిదా ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే రోజా

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా.. నగిరి శాసన సభ్యురాలు ఆర్‌.కె.రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లోని హిక్స్‌ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో రోజా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Read More »

నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం

రాష్ట్రఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను ఎవ్వరూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు. 2019లో టీడీపీని ప్రజలు సమాధి చేశారని, ఆ టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను వైసిపినే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.  టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్‌లు పెట్టారన్నారు. అందుకే నిమ్మగడ్డ ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. 

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్సార్‌పీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. చంద్రబాబులా పబ్లిసిటీ పిచ్చి సీఎం జగన్‌కు లేదన్నారు. చంద్రబాబు అనుభవం ...

Read More »

ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు నగరి పురవీధులలో గల అన్ని దుకాణాలను మరియు కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. డిమాండ్ చూపించి అధిక ధరలకు అమ్మ రాదని ఆ విధంగా అమ్మినవారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు . ప్రతి ఒక్క వ్యాపారస్ధుడు కూడా విధిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు.మరియు మాస్కులు ను ఉచితంగా పంపిణీ చేసి ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు

Read More »

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు జగన్ -ఎమ్మెల్యే రోజా

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు జగన్ -ఎమ్మెల్యే రోజా

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్‌ ఉచితంగా అందిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. మూడు నెలలకు సరిపోయే రేషన్‌ను మూడు విడతల్లో అందిస్తామని చెప్పారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత, ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ...

Read More »