భారత్ను స్వావలంబన దిశగా తీసుకువెళ్లేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని ముందుకు నడిపేందుకు పటిష్టమైన విధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేట్ ...
Read More »Tag Archives: PM Modi
ఈ విజయం దేశానికే దక్కుతుంది : మోడీ
కరోనా వైరస్ వంటి తెలియని శత్రువు నుండి ప్రజలను కాపాడేందుకు భారత్ దేశం పోరాడిందని.. ఈ పోరాటంలో విజయం సాధించిందని, ఇది ఏ ఒక్కరికి చెందదని, మొత్తం దేశానికి చెందుతుందని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వైరస్ అనేతి తెలియని శత్రువు, అటువంటి శత్రువు నుండి ప్రజలను కాపాడేందుకు ధైర్యంగా పోరాడాము. ఈ విజయం దేశం మొత్తానికి చెందుతుందని పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ.. మోడీ వ్యాఖ్యానించారు. ఈ విజయం పై గర్వపడటం వల్ల ఏం హాని జరుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు మంచివే.. ...
Read More »మోడీకి ధన్యవాదాలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు
భారత్లో తయారైన రెండు మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్లు బ్రెజిల్కు శనివారం చేరాయి. వ్యాక్సిన్లు చేరుకోవడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ నేతృత్వంలో సీరం అభివృద్ధి చేసిన రెండు మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను బ్రెజిల్కు శుక్రవారం భారత్ ఎగుమతి చేసిన సంగతి విదితమే. ‘వ్యాక్సిన్ ఎగుమతి చేసినందుకు భారత్కు కృతజ్ఞతలు..ప్రపంచాన్ని వణికించిన వైరస్ను కట్టడి చేసేందుకు భారత్తో భాగస్వామ్యం కావడం గర్వంగా, గౌరవంగా ఉందని’ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీనికి ...
Read More »కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే : మోడీ
దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటల 30 నిముషాలకు వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం సందర్భంగా.. ప్రధాని మోడీి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని, వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ తన సత్తాను ...
Read More »రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లువిడుదల చేసిన మోడీ!
కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లు విడుదల అయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ‘కిసాన్ కల్యాణ్ సమ్మేళన్’ పేరిట మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అంతకుముందు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రూ.18 వేల కోట్లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ నిధి అందనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తరహాలోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్ ...
Read More »నూతన చట్టాలు వ్యవసాయ, ఇతర రంగాల మధ్య అడ్డుగోడలు తొలుగుతాయి
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు..వ్యవసాయ, అనుబంధ రంగాల మధ్య అడ్డంకులను తగ్గించడానికి దోహదపడతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ చట్టాలు సాంకేతిక పురోగతి, పెట్టుబుడులు పొంది, రైతులకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ 93వ వార్షిక సదస్సులో భాగంగా వర్చువల్ సమావేశంలో ప్రసంగించారు. ఒక రంగం అభివృద్ధి చెందితే…ఆ ప్రభావం మిగిలిన రంగాలపై కూడా ఉంటుందని అన్నారు. అలా కాదని, పరిశ్రమల మధ్య అనవసరమైన గోడలు నిర్మించుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోండని, ఏ పరిశ్రమ ...
Read More »కరోనాలోనూ ఓటు వేయడం అభినందనీయం: మోడీ
బీహార్లో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఫోర్బెస్గంజ్ హవాయి అడ్డా ప్రచార ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. బీహార్ ప్రజలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓట్లు వేయడాన్ని అభినందించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను ఇంత సమర్థవంతంగా కొనసాగించినందుకు ఎన్నికల సిబ్బందికి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజల ఆశలను తెలుసుకున్నామని, ఎన్నికల్లో గెలుపొందాక వీటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు. అనంతరం కోసిలో జరగనున్న మరో ప్రచార ర్యాలీలోనూ మధ్యాహ్నం 12.30 ...
Read More »అయోధ్య అంశాన్ని ప్రస్తావించిన మోడీ
బీహార్ అంసెబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. బుధవారం దర్భంగ, ముజఫర్పూర్, పాట్నాల్లో జరిగిన ర్యాల్లీలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రచారంలో అయోధ్య అంశాన్ని ప్రస్తావించారు. దర్భంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇది సీతాదేవి జన్మభూమి. అనేక దశాబ్ధాల పోరాటం తరువాత ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమయింది. గతంలో మందిరం ఆలస్యం గురించి బిజెపిని తిట్టేవారే.. ఇప్పుడు ప్రశంసించాల్సి వస్తుంది’ అని అన్నారు. పాట్నా, ముజఫర్పూర్ ర్యాలీల్లో ఆర్జెడి నేత, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్పై ...
Read More »బీహార్ లో మోడీ ఎన్నికల ప్రచారం
ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ససారాంలో జరిగిన ఎన్డీఎ ఉమ్మడి ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కరోనా వైరస్ ప్రమాదంపై వేగంగా స్పందించిందని, లేదంటే అనూహ్య పరిణామాలు జరిగివుండేవని, చాలా మరణాలు సంభవించేవని అన్నారు. నేడు బీహార్, కోవిడ్తో పోరాడి, ఇప్పుడు ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటోందని అన్నారు. ఎన్డీయే కూటమి కచ్చితంగా బీహార్ లో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ర్యాలీలో ప్రధానితో పాటు, ...
Read More »ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. వేడుకలకు దూరం
ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా అత్యంత సాధారణంగా జరుపుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. పుట్టినరోజు నాడు అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో గడపడం ఆనవాయితీ. తొలిసారి 2014లో ప్రధాని హోదాలో పుట్టినరోజు నాడు తన మాతృమూర్తి హీరాబెన్ను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
Read More »