ఓడిస్సా రాష్ట్రంలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది. దీనినే పూరీ జగన్నాథ స్వామి ఆలయం అంటారు.ఇక్కడ జరిగే రధయాత్ర ప్రపంచ ప్రసిద్ది చెందింది. దీన్ని చూడటం కోసం లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని 1077 వ సంవత్సరంలో నిర్మించారు. గణగణ మోగే గంటలు, 65 అడుగులు ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, కృష్ణుని జీవితం అక్కడి స్తంభాల మీద కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.జగన్నాధుడు లోకాలను ఏలే పరమాత్మ అని మన పెద్దలు చెపుతుంటారు. ఆ స్వామి కొలువైన ఈ ఆలయం ...
Read More »